Home » Sunny
హౌస్ లో కొన్ని దిష్టిబొమ్మలు, ఖాళీ కుండలు పెట్టారు. అందరూ తలో దిష్టి బొమ్మ దగ్గర నించున్నారు. కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి....
తాజాగా మరో స్నేహితుల మద్య గొడవ పెట్టాడు బిగ్ బాస్. మానస్, సన్నీలు బిగ్ బాస్ కి రాకముందు సీరియల్స్ నుంచి కూడా స్నేహితులు. బిగ్ బాస్ కి వచ్చాక కూడా ఈ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇద్దరూ
ఇలా అందరు సన్నీ తప్పుని నాగార్జున దగ్గర ప్రూఫ్ లతో చూపించేసరికి సన్నీ మీద నాగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే సన్నీపై రెండు సార్లు నాగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా సన్నీ మారతాడా లేదా
సన్నీ ఎక్కువగా షణ్నుతోనే గొడవలు పెట్టుకున్నాడు. తాజాగా మరోసారి వీళ్లిద్దరు గొడవ పడ్డారు. ఈ గొడవపై తాజాగా షణ్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో సన్నీని ఏకిపారేసింది.
సన్నీ మాత్రం ఇదొక ఆప్షన్ మాత్రమేనని ఎవర్ని మార్చుకొనవసరం లేదని అన్నాడు. దీనికి షణ్ముఖ్ ఒప్పుకోలేదు. మార్చుకోవాల్సిందే అని, ఇది ఆప్షన్ కాదని బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు
ప్రేక్షకులలో నిరాశ బిగ్ బాస్ కి కనిపించిందో.. లేక ఆ రేటింగులు కళ్ళు తెరిపించాయో కానీ ఈ వారం షోలో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచారు. ఒక విధంగా ఇందులో ప్రియా, సన్నీలు సక్సెస్ సాధించారు...
బిగ్ బాస్ సందడి మొదలైంది. నిన్నటి వరకు కంటెస్టెంట్లు ఎవరా అనే అనుమానాల ప్రచారం నుండి ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరో ఉత్కంఠ వీడి అందరినీ ఇంట్లోకి పంపేసి గొళ్ళెం పెట్టేశారు.
అటు కరోనా విజృంభిస్తుంటే..మరోవైపు ఎండ మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో చనిపోతుండగా..లక్షలాది సంఖ్యలో వైరస్ బారిన పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందు�
ఏపీ, తెలంగాణలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపంతో రోడ్ల పై జనాలు కనబడటం లేదు. రోడ�
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.