Home » Support price
అన్నం పెట్టే రైతన్నకే కష్టం వస్తే..! _
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదు..ధన్యాన్ని కొంటామని చెప్పారు.
నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తం�