-
Home » Supreme Court Judges
Supreme Court Judges
ఆస్తులపై సుప్రీంకోర్టు జడ్జిల సంచలన ప్రకటన.. ఇకపై ఏం చేస్తారంటే..
రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ భేటీ అయ్యారు.
Supreme Court Judges: సుప్రీం జడ్జీలుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య
జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా నూతన జడ్జీలుగా ప్రమాణం చేశారు. ఐదుగురు నూతన జడ్జీల చేరికతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 27 నుంచి 32కు పెరిగింది.
Nupur Sharma: నుపుర్ శర్మ కేసులో మరో వివాదం
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై మరో వివాదం చెలరేగింది. 15 మంది మాజీ జడ్జిలతో పాటు, 77 మంది మాజీ బ్యూరో క్రాఫ్ట్స్, 25మంది ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు ఆమెపై విమర్శలు గుప్పించారు.
Supreme Court Judges: చరిత్రలో తొలిసారి.. తొమ్మిది మంది సుప్రీం జడ్జ్ల ప్రమాణ స్వీకారం
చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీం పీఠంపై మరో తెలుగు తేజం
సుప్రీం పీఠంపై మరో తెలుగు తేజం
PS Narasimha : సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. పీఎస్ నరసింహ!
మన తెలుగు తేజం.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.. ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. పీఎస్ నరసింహ.. 2027లో ఆయన సీజేఐ అయ్యే అవకాశం ఉంది.