Home » Supreme Court notices
ఏపీ సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
కరోనా పరిస్థితులపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఆక్సిజన్, మందుల కొరత, వ్యాక్సినేషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Supreme Court : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రహదారుల దిగ్బంధనంపై రైతు �