Home » Supreme Court
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని అనుకోవడం లేదని
కోవిడ్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
కరోనావైరస్ మహమ్మారి నివారణకు ఎర్రచీమల పచ్చడిని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం
ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ చనిపోతే అది డాక్టర్ల నిర్లక్ష్యం అని అనలేం అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లుగా మెడికల్ ఎవిడెన్స్ ఉండాలని..
40 మరణశిక్ష కేసులపై మంగళవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
షెడ్యూల్ ప్రకారమే 2021, సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం ‘నీట్’ పరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.
జమ్ము కశ్మీర్ లో ఇద్దరు లాయర్లు అరెస్టు కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ట్రైబ్యునల్స్లో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.