Home » Supreme Court
శబరిమల ఆలయం మైల పడిందా ? మహిళలు అయ్యప్పను దర్శించుకోవడంతో అయ్యప్ప పవిత్రతను ప్రశ్నిస్తుందా.. ఆలయ పూజారుల వైఖరి ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది.
కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. నల్లదుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. గత ఐదారు నెలలుగా కేరళలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలు ఆలయ ప్రవేశం చేయవచ్చు..లింగ వివక్ష చూపొద్దంటూ సుప్�
తమిళనాడు : సంక్రాంతి అంటే తమిళనాడులో ముందుగా గుర్తుకొచ్చేది జల్లికట్టు. డిసెంబర్ నెలలోనే సంక్రాంతి మాసం అయిన ధనుర్మాసం ప్రారంభం అయిపోతుంది. అప్పటి నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి వేడుకలు జనవరి నెల రాగానే ఇంకాస్త ఊపందుకుంటాయి. తమిళనాడులోతీ అ�