Home » Supreme Court
అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.
మోడీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వ్యవహారంలో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. అవినీతి ఆరోపణలతో సీబీఐ డైరక్టర్ పదవి నుంచి అలోక్ వరక్మను అర్థరాత్రి అర్థాంతరంగా కేంద్రం తప్పించడాన్ని సప్రీం తప్పుబట్టింది. అలోక్ వర్మకు తిరిగి
పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీ�
శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�
ఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్ల�
ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
నెస్లే ఇండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షలాది మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్లో ప్రాణాంతకమైన విషం (సీసం) ఉందని స్పష్టమైంది.
సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళల నివాసాలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా కేరళ మంత్రిపైనా కూడా దాడికి పాల్పడడం కలకలం