Supreme Court

    3నెలల గ్యాప్ తర్వాత: సీబీఐ ఆఫీసులో అలోక్ వర్మ

    January 9, 2019 / 07:26 AM IST

    5- జడ్జీలతో బెంచ్: 10న అయోధ్య కేసుపై విచారణ

    January 8, 2019 / 12:14 PM IST

    అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.

    మోడీ ప్రభుత్వానికి బిగ్ షాక్: అలోక్ వర్మే సీబీఐ డైరక్టర్

    January 8, 2019 / 05:46 AM IST

    మోడీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వ్యవహారంలో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. అవినీతి ఆరోపణలతో సీబీఐ డైరక్టర్ పదవి నుంచి అలోక్ వరక్మను అర్థరాత్రి అర్థాంతరంగా కేంద్రం తప్పించడాన్ని సప్రీం తప్పుబట్టింది. అలోక్ వర్మకు తిరిగి

    పంచాయితీ ఎలక్షన్ : నేరాల చిట్టా విప్పాల్సిందే

    January 5, 2019 / 07:43 AM IST

    పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీ�

    శబరిమలలో హై టెన్షన్ : బాంబులతో ఎటాక్స్..

    January 5, 2019 / 05:36 AM IST

    శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ  నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�

    కొత్త చిక్కులు :  ఆర్.కామ్‌కి ఎరిక్సన్ షాక్

    January 5, 2019 / 01:33 AM IST

    ఢిల్లీ : రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు  చేసింది. తమ అప్పులు చెల్ల�

    60 సెకన్లలో విచారణ.. అయోధ్య కేసు వాయిదా

    January 4, 2019 / 06:53 AM IST

    ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

    నెస్లేకు మళ్లీ షాక్ : పిల్లలు మ్యాగీనే ఎందుకు తినాలి? 

    January 4, 2019 / 05:42 AM IST

    నెస్లే ఇండియాకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. లక్షలాది మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతకమైన విషం (సీసం) ఉందని స్పష్టమైంది.

    స‌హ‌జీవ‌నం.. అత్యాచారం స‌మానం కాదు

    January 3, 2019 / 06:40 AM IST

    సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    హైటెన్షన్ : ఆలయంలోకి వెళ్లిన మహిళల ఇళ్లపై దాడి

    January 2, 2019 / 08:04 AM IST

    తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళల నివాసాలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా కేరళ మంత్రిపైనా కూడా దాడికి పాల్పడడం కలకలం

10TV Telugu News