Home » Supreme Court
ఢిల్లీ : ఈబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లతో సామాజిక స్ఫూర�
తిరువనంతపురం: చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ శబరిమలలోకి ప్రవేశించిన కనకదుర్గ అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ అత్త ఆమెపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకం
హిందూ, ముస్లిం వివాహం సుప్రీంకోర్టు కీలక తీర్పు భర్త ఆస్తిపై భార్యకు హక్కు లేదు పిల్లలకు మాత్రం హక్కు ఢిల్లీ : హిందూ, ముస్లిం వివాహం (మతాంతర వివాహం)పై దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ-ముస్లిం వివాహబంధం�
అమెరికా మిలటరీలో ట్రాన్స్ జెండర్ల నియామకంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్థించింది. ఓ వైపు ట్రంప్ నిర్ణయంపై కింది కోర్టుల్లో వాదనలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు మ
శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.
ఢిల్లీ : హైకోర్ట్ జడ్డీలకు ప్రమోషన్ కల్పిస్తు కొలిజీయం తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు జస్టిస్ లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేసారు. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నా జనవరి 18న ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్
ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది
మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్ ఓనర్లకు భారీ ఊరట కలిగింది. డ్యాన్స్ బార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బార్ల యజమానులకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేస�
సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా మన్నె నాగేశ్వర్ రావు నియామకాన్ని సవాల్ చేస్తూ ఎన్జీవో కామన్ కాజ్, సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాని, ప్రతి�