Home » Supreme Court
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్వహించాలనుకున్న రథయాత్రకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రథయాత్ర వల్ల పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, మత ఘర్షణలు చోటుచేసుకునే సున్నితమైన ప్రాంతాల్లోనే రథయాత్ర మ్యాప్ ఉందన�
స్వలింగ సంపర్క నేరం కాదన్నసుప్రీం తీర్పు వాళ్లపాలిట వరం అయ్యింది.వివాహబంధంతో ఒక్కటైన ఒడిషా యువతులు
కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా 10 దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని పరిశీలిస్తామని సోమవారం(జనవరి 14,2019) సుప్రీంకోర్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ 20న పది దర్యాప్తు సంస్థలకు కంప్యూటర్
మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ (ఇరుకు సొరంగం)లో చిక్కుకుపోయిన 15 మంది మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.
మొబైల్ వాలెట్ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.
భారత ఆర్మీలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీకి అంటూ సొంత నియమ, నిబంధనలు ఉన్నాయని అన్నారు.
ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్ గా మారింది. సరికొత్త హంగుల కోసం రీ మోడల్ చేయించుకునే విషయ�
అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.