-
Home » Supreme Court
Supreme Court
నాకు పూర్తి న్యాయం జరగలేదు, అప్పటివరకు నా పోరాటం ఆగదు- సుప్రీం తీర్పుపై 10టీవీతో ప్రత్యూష తల్లి
నిందితుడు సిద్ధార్ధ్ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్ధ్ రెడ్డికి శిక్షను పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రెండు పిటీషన్లు కొట్టివేత
Prathyusha Case : సినీనటి ప్రత్యూష హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేసింది.
వివేక హత్య కేసుపై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ ..
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది.
లాయర్గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దేశ చరిత్రలో తొలిసారి..
Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లాయర్గా మారబోతున్నారు.
‘మీ వల్ల కాకపోతే భారత్ నుంచి వెళ్లిపోండి..’ వాట్సాప్కి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్.. అంత ఆగ్రహం ఎందుకంటే..!
WhatsApp Policy : సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ రాజ్యాంగం, చట్టాలను పాటించకపోతే భారత్ విడిచి వెళ్లిపోండి అని హెచ్చరించారు.
అన్ని స్కూల్స్లో అమ్మాయిలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాల్సిందే, సెపరేట్ టాయిలెట్స్ ఉండాల్సిందే- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఋతుస్రావ పరిశుభ్రత (Menstrual health) హక్కు.. జీవించే హక్కు, గోప్యతా హక్కులో అంతర్భాగం అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
కోట్లాది మంది భక్తులు షాక్ అయ్యారు.. మహా పాపం చేశానని చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: సజ్జల
"తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తెలియగానే ఇప్పుడు మళ్లీ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలెట్టారు" అని తెలిపారు.
యూజీసీ కొత్త రూల్స్ పై రచ్చరచ్చ.. అసలు నిబంధనల్లో ఏముంది? వివాదం ఏంటి? ఎందుకింత వ్యతిరేకత?
రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదని అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు.