-
Home » Supreme Court
Supreme Court
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేదని అన్నారు. అజిత్ పవార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు
అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
అప్పుడు లేవని గొంతు ఇప్పుడు లేస్తోందేం?.. రేణు దేశాయ్ ఫుల్ ఫైర్
లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారని అన్నారు. దాని కోసం ఎవరూ పోరాడడం లేదని, కుక్కలు కరిస్తే మాత్రం పోరాటాలు చేస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్కు ఇదే లాస్ట్ చాన్స్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
MLA Defection Case : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. ఏపీ అలా చేయడానికి వీల్లేదని చెప్పామన్న ఉత్తమ్
"రాజ్యాంగంలోని నిబంధన 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నాం" అని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీశ్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
గతంలో హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. Phone Tapping Case
ఉన్నావ్ అత్యాచార కేసు.. సెంగార్కు బిగ్ షాకిచ్చిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ..
Unnao Rape Case : ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత
మీ భార్యను ఖర్చుల లెక్కలు అడుగుతున్నారా..? ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ చూడండి..
Supreme Court : హైదరాబాద్ కు చెందిన మహిళకు 2016లో వివాహం జరిగింది. భార్యా,భర్త ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లి తరువాత వీరు ..
ట్రెండింగ్లో ‘సేవ్ ఆరావళి’.. ఈ పర్వతాల ఉనికిపై ఆందోళన ఎందుకు..? సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
Save Aravalli : భారత దేశంలో పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణి గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంది. ఈ పర్వతాలు
వాళ్లు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాల్లేవ్.. అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
అనర్హత పిటిషన్లపై ఎల్లుండితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇవాళ తీర్పు వెలువరించారు.