-
Home » Supreme Court
Supreme Court
చనిపోయిన వారి బ్యాంక్ అకౌంట్ ఎవరికీ ఎందుకు చూపించరో తెలుసా? ఫుల్ డిటెయిల్స్
Bank Account : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు అకౌంట్లను బయటకు చెప్పకపోవడానికి అసలు కారణాలేంటి? ఇదే విషయంలో ఆర్బీఐ, కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు.. అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్ధ రెడ్డి ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
మహిళలకు నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court : మహిళల పీరియడ్ లీవ్కు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి చట్టాలు చేస్తే కంపెనీలు మహిళలను తీసుకోవని కోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు సంచలనం.. దేశంలోనే తొలి కారుణ్య మరణానికి అనుమతి.. తీర్పు చదువుతూ ఏడ్చేసిన జడ్జి
Harish Rana Passive Euthanasia : పదమూడేళ్లుగా జీవచ్ఛంలా పడి ఉన్న ఆ వ్యక్తి బాధ చూడలేక సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు..! కేసు కీలక టర్న్?
అనంతబాబుకు నేర చరిత్ర లేదంటూ చార్జిషీటులో మెన్షన్ చేసి..బెయిల్ రావడానికి మార్గం సుగమం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది.
ఇదేం సంస్కృతి? దేశం ఎటుపోతోంది? మేలుకోవాల్సిన సమయం వచ్చింది..! ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్
దేశంలోని చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలే. అయినప్పటికీ అభివృద్ధిని విస్మరిస్తూ ఉచితాలను అందిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నాకు పూర్తి న్యాయం జరగలేదు, అప్పటివరకు నా పోరాటం ఆగదు- సుప్రీం తీర్పుపై 10టీవీతో ప్రత్యూష తల్లి
నిందితుడు సిద్ధార్ధ్ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్ధ్ రెడ్డికి శిక్షను పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రెండు పిటీషన్లు కొట్టివేత
Prathyusha Case : సినీనటి ప్రత్యూష హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేసింది.
వివేక హత్య కేసుపై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ ..
Viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కమిషన్ను వేయడం వెనుక కూటమి ప్లానేంటి?
సుప్రీం ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ సిట్ దర్యాప్తు జరిపింది. భోలేబాబా డెయిరీ తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిందని గుర్తించింది.