Home » Supreme Court
కోల్ కతా ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం(ఫిబ్రవరి-3)శారదా చిట్ ఫండ్ స్కామ్ కేసు దర్యాప్తుకి సంబంధించి కోల్ కతా సీపీని ప్రశ్నించేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందాన్ని బెంగాలు పోలీసులు అదుపులోకి తీ
తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్ల ఫై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఇబ్రహీంపట్నం అభ్యర్ధి మల్రెడ్డి రంగారెడ్డి వేసిన పిటిషన్ తో పాటు కాంగ్రెస్ నేతలు అ�
ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో సమావేశమైన 500 మందిసాధు సంతుల�
ఎయిర్ సెల్- మాక్సిక్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసుకి సంబంధించి మార్చి 5,6,7,12 తేదీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరవ్వాలని కార్తీ చిదంబరంను బుధవారం(జనవరి 30,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కార్తీపై సుప్రీం సీరియస
ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు జెరూసలేం మత్తయ్య. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు కేసును ఎన్ఐఏ తో కానీ,సీబీఐతో కానీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 
అయోధ్య కేసుకి సంబంధించి మంగళవారం(జనవరి 29, 2019) కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాస్పద రామజన్మభూమి-మసీదు దగ్గర్లో వివాదంలో లేని 67 ఎకరాల స్థలాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలని ఇవ్వాలని సుప్రీంని కేంద్రం కోర�
తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు కుమార్తె ముందే భార్యను తిట్టిన భర్త వ్యభిచారి అని తిడితే నేరం భర్తను భార్య చంపేస్తే అది హత్య కాదు అది ఓ నరహత్య అంతే..మర్డర్ కాదు ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ సందర్భంలో భర్తను భా�
ఢిల్లీ: అయోధ్య రామజన్మభూమి వివాదంపై జనవరి 29 నుంచి జరగాల్సిన విచారణ మళ్ళీ వాయిదా పడింది. రామజన్మభూమి వివాదంపై దాఖలైన పిటీషన్లు విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు న్యాయమూర
ఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై ఇంతకు ముందు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూ�
Sc, ST వేధింపుల నిరోధక చట్టం విచారణ లేకుండా అరెస్ట్ లు సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం చట్టం సవరణ ఆమోదం ప్రజల్లో వ్యతిరేకత..సుప్రీంకోర్టులో పిటీషన్స్ ఢిల్లీ : Sc, ST వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణల�