Supreme Court

    దేశంలోనే ఫస్ట్ : హైదరాబాద్ లో చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ప్రత్యేకతలు

    March 25, 2019 / 05:33 AM IST

    హైదరాబాద్ : చిన్నారులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు, పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాలను అనుసరించి..లైగింక వేధింపుల కేసుల్లో చిన్నారులకు వెంటనే  న్యాయం అందించేం�

    జైలుకెళ్లను బిడ్డో : ఒకేసారి రూ.462 కోట్లు కట్టిన అంబానీ

    March 18, 2019 / 01:57 PM IST

    ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ సోమవారం(మార్చి-18,2019) చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. అనిల్ అంబానీ�

    అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

    March 18, 2019 / 11:40 AM IST

    అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు తినే అవకాశముంది. దేశవ్యాప్

    దేశంలోని ముస్లింలందరినీ పాక్ పంపించాలి…సుప్రీంలో పిటిషన్

    March 15, 2019 / 10:59 AM IST

    దేశంలో ఎవరైనా,ఏ స్థాయిలో ఉన్న ముస్లిం వ్యక్తి అయినా బీజేపీని,ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే..అలాంటివారిని పాక్ కు పంపించాలంటూ గతంలో కొన్ని సార్లు పలువురు అతివాద వ్యక్తులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్,షారుఖ్ ఖాన్,�

    సుప్రీం ఆదేశాలు : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత.. BCCI ఆలోచించు

    March 15, 2019 / 06:57 AM IST

    క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట. జీవితకాల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిషేధాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. జీవితకాల నిషేధంపై బీసీసీఐ పునర్ ఆలోచించాలని సూచించింది. శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 15వ తేదీ శుక్�

    రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

    March 14, 2019 / 11:59 AM IST

    రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయ�

    ఆలయం అంశం వాడి ఓట్లడిగితే కఠిన చర్యలు

    March 12, 2019 / 02:44 AM IST

    ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్(ఈసీ) పెట్టిన నిబంధనలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సోషల్‌మీడియాపై ఆంక్షలు పెట్టడం.. మతం, కులం పేరుతో ఓట్లు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష

    సుప్రీం వార్నింగ్ : ఆరావళికి హాని జరిగితే ఊరుకోం

    March 9, 2019 / 04:44 AM IST

    ఢిల్లీ: ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా (హాని)జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని..అడవులు..కొండలు..గుట్టలు మాయం అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఆరావళి పర్వత శ్రేణు�

    చర్చల ద్వారా అయోధ్య సమస్య పరిష్కరించుకుందాం: శ్రీ శ్రీ రవిశంకర్ 

    March 8, 2019 / 10:00 AM IST

    ఢిల్లీ : అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కారించుకుందాం అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.  అయోధ్య వివాద పరిష్కారానికి  సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్ధాపకుడు శ్�

    మందిరమా-మసీదా : రెండు నెలల్లో తేల్చాలని కమిటీ ఏర్పాటు

    March 8, 2019 / 05:42 AM IST

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా,సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి

10TV Telugu News