Home » Supreme Court
సినిమా ఆపడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జరిమాన విధించింది సుప్రీంకోర్టు. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని..
రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది.
35 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని,
బిట్ కాయిన్ పొంజి స్కామ్.. ఈ పేరు వింటేనే దేశంలో వేలాది మంది బాధితుల గుండెలు అదిరిపోతాయి. పొజి స్కీమ్స్ మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ పేరు చెబితే గజగజ వణికిపోతారు.
హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును అత్యవసరంగా విచారించండి..అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. హార్థిక్ పటేల్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ �
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై నిర్మాత రాకేష్ రెడ్డికి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇదేమైనా పెద్ద సమస్యా.. దీనిపై అత్యవసరం విచారణ జరపాల్సిన అవసరం ఏంటీ అంటూ సున్నితంగా మందలించింది న్యాయస్థ�
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయ
అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రిన్స్ శాంతాకుమార్ హత్యకేసులో నిందితుడైన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ శరవణా భవన్ యజమాని పి రాజగోపాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లో వీవీప్యాట్ల లెక్కింపును పెంచాల్సిన అవసరం లేదని శుక్రవారం(మార్చి-29,2019) ఎలక్షన్ కమిషన్(ఈసీ) సుప్రీంకోర్టుకి తెలియజేసింది. వీవీప్యాట్ల లెక్కింపును పెంచితే మొత్తం లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడించడానికి అదనంగా ఆర