Home » Supreme Court
ఢిల్లీ : రాఫెల్ కేసులో రివ్యూ పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శనివారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాఫెల్ డీల్ లో అవతవకలేమీ జరుగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) సుప్రీంకోర్టు తెలిపింది. Also Read : సేవామిత్ర ఆధార్ �
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో రాహుల్ వెనక్కి తగ్గారు. సుప్రీం తీర్పును వక్రీకరించానని అంగీకరించారు. తాను చేసిన ప్రకటనలో పొరపాటు ఉందన్నారు. ప్రధాని చౌకీ�
శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రాజీవ్ ఇంటిపై సీబీఐ దాడి చేసిన రోజు ఏం జరిగిందో చెప్పాలన్నారు స�
రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఇదే లాస్ట్ చాన్స్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణణంపై ఆర్ముగస్వామి విచారణ కమిటీ దర్యాప్తుకి శుక్రవారం(ఏప్రిల్-26,2019) సుప్రీంకోర్టు బ్రేక్లు వేసింది.2016లో చెన్నైలోని అపోలో హాస్పటల్ లో 75 రోజులు చికిత్స పొందిన తర్వాత జయ మరణించిన విషయం తెలిసిందే. ఆ �
‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాని చూడాలని అనుకుంటున్న వారు కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పట్లో రిలీజ్ కానట్టే ఉంది. సినిమా రిలీజ్పై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చిత్రం విడుదలపై CEC నిర్ణయంలో జోక్యం చే�
ఢిల్లీ : సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అంతర్గత విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన కమిటీ నుంచి తప్పుకున్నారు. మహిళా ఉద్యోగి ఆరోపణలకు సంబంధించి ఏప్రి�
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు 21 పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. గతంలో 50 శాతం పెంచాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు �