Home » Supreme Court
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధనం చేసిన రైతులను ఖాళీ చేయించాలని కోరుతూ నోయిడా నివాసి మోనికా అగర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పులు ఘటనపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మహిళలు ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఈ ఏడాది నుంచే అనుమతించి తీరాలని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ డిఫెన్స్ అకాడమీలో మహిళల ప్రవేశాలపై
ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ కేంద్రం పరిహారం ఇవ్వనుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 30రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులు పరిహారం పొందడానికి అర్హులని తెలిపింది.
కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.
వచ్చే ఏడాది నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) పరీక్షల్లో మహిళలకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం(సెప్టెంబర్-22,2021)సుప్రీం
ప్రత్యేక ఆడిట్ నుంచి శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తిరువనంతపురంలోని ఆలయ ట్రస్ట్ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు అనుమతిచ్చింది సుప్రీం కోర్టు.
ట్రిబ్యూనల్స్లో అపాయింట్మెంట్లపై ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై...
గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరమైతే.. నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.