Home » Supreme Court
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన లఖింపుర్ ఖేరీ కేసు విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.సాక్ష్యాల సేకరణలోఎందుకింత లేట్ చేస్తున్నారు?అని ప్రశ్నించింది
దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్
కిడ్నీలు దానం చేసేవారికి బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణశిక్షలు అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు.
దేశంలో రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది న్యాయమూర్తులు నియామకం అయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు, ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు ఉన్నారు.
కరోనా మాత ఆలయం కూల్చివేతను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులకు సుప్రీంకోర్టు రూ.5వేల జరిమానా విధించింది. ఉత్తర్ప్రదేశ్లో లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ ఆలయాన్ని నిర్మించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఈ ఏడాది నుంచే బాలికలు అడ్మిషన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.