Home » Surat Court
కోర్టు తీర్పు అనంతరం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ పిటీషన్లో రాహుల్ కోరారు.
వయనాడ్ లోక్సభ స్థానానికి ఉపఎన్నిక తేదీని ప్రకటించడానికి ఎలాంటి హడావుడి లేదని సీఈసీ రాజీవ్ కుమార్ సమాధానం ఇచ్చారు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి ట్రయల్ కోర్టు నెలరోజుల సమయం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి.
ఈ కేసు విచారణలో భాగంగా 2021 అక్టోబర్లో రాహుల్ కోర్టుకు కూడా హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ సాగింది. గత వారం తుది వాదనలు ముగిశాయి. గురువారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ దీనిపై తీర్పు వెలువరించారు. ఈ కేస
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప�
నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన కామాంధుడికి కోర్టు 5 రోజుల్లో శిక్ష ఖరారు చేసింది. జీవితాంతం జైలులోనే ఉండాలని...శిక్ష విధించింది. సూరత్ కోర్టు
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సూరత్ కోర్టుకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని ఇంటి పేరు "మోదీ" ఉద్దేశించి
తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం కేసులో గురువారం సూరత్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుది వాంగ్మూలం ఇచ్చారు.