surgical strikes

    అప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరగలేదు: RTI సమాధానం

    May 7, 2019 / 01:00 PM IST

    సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశంపై కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. దేశ రక్షణ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోలేదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయగా.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. యూపీఏ హయాం

    వీడియోగేమ్‌లో కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్స్: ఐపీఎల్‌ను కూడా వేరే దేశంలో పెట్టారు

    May 4, 2019 / 06:30 AM IST

    సార్వత్రిక ఎన్నికలవేళ కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో అయితే ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలికాలంలో కాంగ్రెస్ నేతలు ఆరు సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్

    TRSకి ఓటు వేస్తే BJPకి వేసినట్టే

    April 1, 2019 / 10:36 AM IST

    మహబూబ్ నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో

    మసూద్ అజర్ చచ్చాడు : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

    March 3, 2019 / 12:23 PM IST

    జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయాడా? ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడుల్లో మసూద్ ఖతమ్ అయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్  న్యూస్‌గా మారింది. మసూద్ అజర్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉ�

    సర్జికల్ స్ట్రయిక్స్ నిజమే : ఒప్పుకున్న మసూద్ అజర్ సోదరుడు

    March 2, 2019 / 03:21 PM IST

    అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్‌లోని జైషే

    భారత్-పాక్‌ల వివాదం సద్దుమణుగుతోంది: ట్రంప్

    February 28, 2019 / 07:58 AM IST

    రెండు రోజులుగా భారత్-పాక్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడితో బీజం పడిన దాడులు.. ప్రతిదాడులు విషయంలో కాస్త వాడీవేడిగానే జరిగాయి. ఈ క్రమంలో భారత సైనికులకు తోడుగా నిలిచిన ఎయిర్ ఫోర్స్ బలగాలు పాక్ దేశంలో ఉగ్రవా�

    సుష్మా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం: వైమానిక దాడులపై వివరణ

    February 26, 2019 / 10:15 AM IST

    ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు  విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది.  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సుష్మా స్వరాజ్  ఈ సమావేశంలో  మంగళవారం తెల్లవ

    ప్రతీకారం తీర్చుకోవాల్సిందే : ఉగ్రదాడిపై రగిలిపోతున్న దేశ ప్రజలు

    February 14, 2019 / 05:24 PM IST

    జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన

10TV Telugu News