Home » SURPRISED
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సోనాఘడ్ తాలుకా సెల్లిపేట గ్రామానికి చెందిన అజయ్ భాయ్ వాసవ రైతు. ఆయన మేకలు పెంచుకుంటూ..కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.
Man finds image of dad on Google Earth : గూగుల్ ఎర్త్ లో ఏడేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి ఫొటోలు చూసిన కొడుకు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. తాను ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నాడు ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. TeacherUfo పే�
పీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు నిర్దేశిత వడ్డీ రేటును అందించనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. సుమారు ఆరు కోట్ల మంది ఖాతాదారులకు లబ�
South Korea serial killer : నేరాలు..ఘోరాలు చేసిన నేరగాళ్లు పోలీసులకు పట్టుబడి కోర్టులో హాజరు పరిచాక..ఈనేరాలు మేం చేయలేదు…వీటితో మాకేం సంబంధం లేదు…మమ్మల్ని ఈకేసులో ఇరికించారని చెబుతుంటారు.కానీ ఓ నేరస్థుడు మాత్రం నేను ఎన్నో హత్యలు చేశాను..నేరం కూడా అంగీకర�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన కప్పలు కనిపించాయి. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో ఒక చెరువులో వందలాది అరుదైన జాతి పసుపు కప్పలు కనిపిస్తున్నాయి. ఈ పసుపు కప్పలను చూసి, రైతులు తొలుత విషపూరితంగా అంచనా వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ముదురు ప�
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో జరిగింది గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. నాడు జరిగిన ఘటన తనను షాక్ కు గురి చేసిందన్నాడు. ఇప్పటికీ తనకు బాధ కలుగుతుందని వాపోయాడు. అసలేం జరిగిందంటే, ఐపీఎ�
ఇరవై ఏళ్లకే ఎక్కడకైనా వెళ్లాలంటే కాళ్లు నొప్పులు వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి జనం అటువంటిది అరవైల్లో అసలు నడవడమే కష్టం అనుకునే వయస్సులో ఓ అవ్వ యువతుల కంటే ఎంతో హుషారుగా చిందులు వేస్తూ వంట చేస్తుంది. మహీందా గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహీంద
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మే-8,2019) మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది.ప్రచారం సందర్భంగా అశోక్నగర్లో ప్రజలను ఉద్దేశించి స్మృతి మాట్లాడుతూ… కాంగ్రె�