Home » Suryakumar Yadav
ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో చివరి రెండు టెస్ట్లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్లకు ఉన్న జట్టునే భారత జట్టు కొనసాగించింది. గాయం నుంచి కోలుకుని ఉమేశ్ యాదవ్ జట్టు�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆదివారం(04 అక్టోబర్ 2020) రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ�