Home » Suryakumar Yadav
వెస్టిండీస్ తో ఆఖరి, మూడో టీ 20లోనూ భారత్ విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత్ కట్టడి చేసింది.
వెస్టిండీస్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం చేశారు.
ఇండియన్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ జర్నలిస్టుకు రిప్లైతో కౌంటర్ ఇచ్చేశాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో రెండో వన్డే జరగనుంది.
భారత గడ్డపై ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది.
టీ20 ర్యాంకింగ్స్ను ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్క ప్లేయర్(కేఎల్ రాహుల్) మాత్రమే ఉన్నాడు.
'నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహేబిలేషన్ కోసం కేఎల్ రాహుల్ వెళ్లనున్నాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్నాం. 25నవంబర్ 2021 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది'...
శ్రీలంక టూర్లో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో(36
నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. భారత్ నిర్దేశించిన 186పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేరుకోలేకపోయింది. భారత్ బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్స్లు కొట్టి 31 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఓపెనర్లు ర�