Home » Suryakumar Yadav
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాణించింది. బ్యాటింగ్లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్లో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కుతుందని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అంచనా వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు �
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. టీ20 క్రికెట్ లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో పాకిస్థాన్ బ్యాట్స్మన్ మొహమ్మద్ రిజ్వాన్ ను సూర్యకుమార్ యాదవ్ వెనకేశాడు. నిన్నటి వరకు టీ20 ర్యాంకుల్ల�
టీ20 వరల్డ్ కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచులో భారత బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్ధ శతకం సాధించి భారత జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు సాధించింది.
‘‘మంచి నైపుణ్యాలు ఉన్న బ్యాట్స్మన్ నుంచి నేర్చుకోవాలనుకుంటే విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచుతో పాటు నెదర్లాండ్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ అద్భుతంగ�
‘‘సూర్యకుమార్ యాదవ్ టెస్టు క్రికెట్లో ఆడట్లేదు. అయితూ, అతడు మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే ఆటగాడు. అతడిని టెస్టుల్లోనూ ఆడించాలి. ఐదో స్థానంలో బ్యాట్స్మన్ గా పంపాలి’’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల నెదర్ల�
టీ 20 వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
టీ20లలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స�
గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది.