Home » Suryakumar Yadav
Suryakumar Yadav Fans: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
'ఇది చాలా సవాలుతో కూడుకున్న వికెట్. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన సమయంలో మ్యాచును చివరి వరకు తీసుకెళ్లే బ్యాట్స్ మన్ అవసరం. వాషింగ్టన్ సుందర్ నా పొరపాటు వల్లే రనౌట్ అయ్యాడు. బంతిని గమనించకుండా పరుగు కోసం ప్రయత్నించాను. మ్
న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.
మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తుది జట్టులో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, చాహల్కు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తుది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించింది. ఇ�
న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ఎంట్రీ ఇవ్వనున్
India vs Srilanka 3rd T20 Match: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్లో శ్రీలంక జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ (112 పరుగులు నాటౌట్) తో �
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. సూపర్ విక్టరీ కొట్టింది. మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చ�
న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.