Home » Sushant Singh Rajput
బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది కూడా. కానీ..సుశాంత్ సింగ్ నివాసం ఉంటున్న బిల్డ�
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇప్పటికీ రోజుకో అనుమానం వ్యక్తం అవుతోంది. వీటిపై రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని ప్�
బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో..సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం ఇంకా ప్రకంపనలు రేకేత్తిస్తూనే ఉంది. అతను ఆత్మహత్య చేసుకోలేదని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..సుశాంత�
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయం బయటపడింది. ఇన్ని రోజులు రియా చక్రవర్తి వైపు నుంచే ఏదైనా జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులకు మరో అంశం వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. రియా చక్రవర్తికి ముందు మాజీ ప్రియురాలు అ�
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఇంకా కూడా రహస్యంగానే ఉంది. ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు జరుగుతోండగా.. ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్గా సుశాంత్ మరణానికి ముందు రోజు, సుశాంత్ మరణించిన మరుసటి రోజు వివరాలు చాల�
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాన�
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ హిందీ టీవీ సీరియల్ నటుడు, మోడల్ సమీర్ శర్మ(44) ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు. యే రిస్తే హై ప్యార్ కే సీరియల్లో అతను నటించాడు. టీవీల్లో పాపులర్ నటు�
బీహార్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గుప్తేశ్వర్ పాండే ముంబై పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. సుషాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణలో ఆర్థికపరంగా ముంబై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ విమర్శించారు. నాలుగు సంవత్సరాలుగా అతని అకౌంట�
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై సిబిఐ దర్యాప్తును బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. కొన్ని నెలల క్రితం తన కొడుకు ప్రాణానికి ముప్పు గురించి ఫిర్యాదు చేస్తే ముంబై పోలీసులు స్పందించలేదని సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఆరోపించిన సంగతి తెలిసి�
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సిస్టర్ శ్వేతా సింగ్ కీర్తి రక్షాబంధన్ సందర్భంగా సోదరుడ్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ నోట్ పోస్టు చేసింది. రక్షాబంధన్ ను సోదరుడు సుషాంత్ తో సెలబ్రేట్ చేసుకోవడాన్ని మిస్ అయ్యానంటూ బాధను వ్యక్తం చేసింది. దాంతోపాటు లేట్