Home » Sushil Chandra
షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ గా (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 14, 2019) న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.