Home » suspected
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్టీల్ వ్యాపారి జోగ్ సింగ్.. ప్రాపర్టీ డీల్ కోసం రాజస్థాన్ లో ల్యాండ్ అమ్మి 50 లక్షలు కలెక్ట్ చేశారు.
19 నక్షత్రాల నుంచి వచ్చిన రేడియో సిగ్నల్స్ పై సైంటిస్టులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సంకేతాలు గ్రహాంతరవాసులు ఇచ్చినవే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Alekhya And Sai Divya Social Media Accounts : చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా… ఇప్పటికీ ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. చిన్న కుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా ఖాతాలు ఏమయ్యాయనే అంశం ఉత్కంఠగా మారింది. హత్య జరిగిన 24వ తేదీకి మూ�
Jharkhand 6 year old boy polio Suspected : పోలియో రహిత దేశంగా భారత్ అవతరించిన వేళ.. ఝార్ఖండ్లో పోలియో మహమ్మారి లక్షణాలు కనిపించటంతో ఆందోళన కలిగిస్తోంది. 6 సంవత్సరాల బాలుడిలో పోలియో లక్షణాలు కనిపించడం జార్ఖండ్ లో కలకం రేపింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు కనిపించడంతో డా�
Class 5 student gangraped : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. కిరాతకంగా, ఒళ్లు గొగురుపొడిచే విధంగా..దారుణలకు తెగబడుతున్నారు. యూపీలో జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా..ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న క్రమంలో..ఇతర రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్య ఘటనలు చోటు చే�
karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�
Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది.
ఢిల్లీలో క్వారంటైన్ లో ఉన్న తబ్లిగీ జమాత్ సభ్యులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఢిల్లీలో ఆంక్షలు ఉన్న సమయంలోనే నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశాలు దేశవ్యాప్తంగా కలకం సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీ జమా�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసుల�
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో కరోనా అనుమానితుడొకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తన్వీర్ సింగ్ (35)గా