suspended due to covid-19

    తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం..నిబంధనలతో భక్తులకు ప్రవేశం

    August 17, 2020 / 03:29 PM IST

    దాదాపు ఐదు నెలల తరువాత వైష్ణోదేవి ఆలయం తెరుచుకుంది. కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ తో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రజల్ని ఇంటికే పరిమితం చేసింది. ఈ క్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు మూసి ఉన్న విషయం తెలిసిం�

10TV Telugu News