Home » Swabhiman Anchal
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.