Home » Swami Prasad Maurya
శుక్రవారం సకల్ జైన సమాజ్ కార్యక్రమంలో భగవత్ ప్రసంగిస్తూ, శతాబ్దాలుగా మన దేశం పేరు భారత్ అనే ఉందని అన్నారు. ఏ భాష అయినా పేరు అలాగే ఉంటుందని, కానీ మన దేశం విషయంలో ఒక భాషల్లో ఒక్కోలా ఉందని అన్నారు
హిందూ మతం కోసం మనం పిచ్చితో చనిపోవచ్చు. కానీ బ్రాహ్మణ వ్యవస్థలోని తెలివైన వ్యక్తులు మనల్ని గిరిజనులుగా పరిగణిస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విషయంలోనూ అదే జరిగింది. దళితుడు కావడంతో ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు
స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్బరేలీలోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కెరీర్లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచ�
స్వామి ప్రసాద్ మౌర్య బద్రీనాథ్ ఆలయాన్ని బౌద్ధ విహారంగా అభివర్ణించడంతో కలకలం రేగింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. "బద్రీనాథ్ ధామ్ ప్రపంచానికి మొత్తానికి విశ్వసనీయమైందని, స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటన చా
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
నేను తెలిపిన అభిప్రాయంపై కొందరు మత కాంట్రాక్టర్లు (పూజారులు) నా నాలుక, తల నరికే వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అదే రివార్డు మాట ఇంకెవరైనా చెబితే ఈ కాంట్రాక్టర్లే వాళ్లను టెర్రరిస్టు అని పిలిచేవారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చేసిన �
‘‘కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూ
ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. స్వామిప్రసాద్ మౌర్య తూర్పు ఉత్తరప్రదేశ్లోని...
దేశ రాజకీయాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.