Home » swaroopa nandendra saraswati
సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తవుతుందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ అధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని అన్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భవిష్యత్ లో అత్యద్భుత దివ్యక్షేత్రం గా పేరుగాంచనుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. సోమవారం(ఫిబ్రవరి 03,2020) శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల్లో జగన్ పాల్గొననున్నారు. రాజశ్యామల అమ్మవారికి జగన్