Home » sworn in
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో దీపాంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. (ఫిబ్రవరి8, 2030) వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్య�
భారత 15వ రాష్ట్రపతిగా.. గిరిపుత్రిక ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ ముర్ము భారత నూతన రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. దీంతో యావత్ దేశమంతా ఢిల్లీ వైపే చూస్తోంది. తొలిసారి రాష్ట్రపతి పీఠం ఎక్కనున్న గిరిపుత్రిక ముర్మ�
భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాపై 2 లక్షల 96వేల 626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. ఇక ఈనెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రప�
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన.. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా ప్రమోషన్ పొందారు.
గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సమర్థతను చాటారు.
కొత్తమంత్రులెవరనేది ఈ సాయంత్రం లేదా రేపు గవర్నర్కు జాబితా చేరనుంది. ఇటు ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
యోగి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, జెపి నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ హాజరుకానున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..జస్టిస్ సతీష్చంద్ర శర్మతో ప్రమాణస్వీకారం చేయించారు.