Home » SYMPATHY
ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్న�
సీసీటీవీ పుటేజీ ద్వారా ఆటో డ్రైవర్ను గుర్తించిన పోలీసులు.. అతడిని విచారించగా.. ముగ్గురు వ్యక్తులు తన ఆటోను ఒకరోజు అద్దెకు తీసుకున్నారని చెప్పాడు. వారి ముగ్గుర్ని గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆటోలో తీసుకెళ్లిన కొద్�
దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలసకార్మికులను తమ స్వస్థలాకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న పనికి ఆయనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేయ�