Home » T. Congress
ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక దాదాపు ఖాయం అయింది. బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కని నేతలు, బీజేపీలోకి వెళ్లి అసంతృప్తిగా ఉన్న వారిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విందు రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు.
కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వచ్చిన వెంటనే టీఆర్ఎస్తో కటీఫ్ చెబుతారు అనుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశం కావటం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చినట్టు అయింది...
తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలను కానీ..నిందలు వేస్తే భరించలేనని, జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ కు లేఖ...
రేవంత్రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న..
సీఎల్పీ భేటీ ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు...