Home » T20 cricket
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లే�
టీ20 క్రికెట్లో శుక్రవారం సంచలనం నమోదైంది. ఒక జట్టు అత్యల్ప స్కోరుకే ఆలౌటై చరిత్ర సృష్టించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒక జట్టు 15 పరుగులకే ఆలౌటైంది.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.
మొత్తం 120 బంతులు ఉండే మ్యాచ్లో అతడే 77 బంతులను ఆడి 205 పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన క్రికెటర్ వెస్టిండీస్ ఆల్రౌండర్ రకీం కార్నెల్. మన వాళ్లకు అతడు అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే తన జాతీయ జట్టు తరఫున ఆడింది తొమ్మిది టెస్టులు మాత్రమే. అయితే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు.
డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్ లో 89 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వెస్టిండియన్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీలను దాటేశాడు. IPL 2022లో భాగంగా జరిగిన 50వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఈ ఘనత నమోదు చేశాడు.
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో మూడు వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్ గా నిలిచాడు. 108 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్..
ఉత్కంఠగా సాగిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో చివరకు విజయం బెంగళూరు కైవసం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చివరి వరకు రాజస్థాన్ పోరాడింది. కానీ కెప్టెన్ స్మిత్ పొరపాటు నిర్ణయం రాజస్థాన్ ఓటమికి కారణం అయ్యింది �
ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఐపీఎల్ 13 వ సీజన్కు సంబంధించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సీజన్ను యూఏఈలో నిర్వహించడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. ఈసారి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఈ లీగ్ జరగనుంది. లీగ్లో ఫైనల్ మ్�
సంక్రాంతి వచ్చేసింది.. కోడి పందాలు జోరుందుకున్నాయి. సంక్రాంతి అనగానే ఉభయ గోదావరి జిల్లాలో ముందుగా గుర్తుచ్చేది కోడిపందాలే. ఈ కోడిపందాలను చూసేందుకు ఎక్కడి నుంచి వందలాది మంది తరలివస్తుంటారు. ప్రతి సంక్రాంతికి సాంప్రదాయంగా నిర్వహిస్తున్న క�