Home » T20 Postponed
భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ రావడంతో ఈరోజు(27 జులై 2021) జరగాల్సిన మ్యాచ్ను రేపటికి వాయిదా వేశారు.