Home » T20 Records
మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా బుందేల్ఖడ్ బుల్స్, జబల్పూర్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అభిషేక్ త్రిపాఠి 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.