Home » T20 Win
టీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ గెలిచిందని సంబరాలు చేసుకుంటే..వారిపై దేశద్రోహం కేసులు పెడుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.