క్రికెటర్లు అంబాసిడర్ల వంటివాళ్లు. రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న విబేధాలను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నాను అంటూ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది �
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కుతుందని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అంచనా వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు �
పాకిస్థాన్ జట్టు 1992నాటి విజయాన్ని మరోసారి పునరావృతం చేస్తుందని పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 30 ఏళ్ల క్రితం కూడా పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దశలోనే ఉన్నా అదృష్టంతో ఫైనల్కు చేరుకొని మ్యాచ్లో ఇంగ్లాండ్ జ�
టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ గెలిచి, ఫైనల్ చేరింది. పాక్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. పాక్ ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ 57, బాబర్ అ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స�
‘‘సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఆటగాడు. అతడే ప్రపంచ ఉత్తమ ఆటగాడని నా అభిప్రాయం. టీ20 క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడని భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో బాగా ఆడుతున్న సమయంలో అతడిని కట్టడి చేయలేం. అటువంటి మొట్టమొదటి బ్యాట్స్మన్ సూర్�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను తాము కట్టడి చేస్తానని భావిస్తున్నట్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొడుతున్న షాట్లను అర్థం చేస
టీమిండియా అభిమానులకు శుభవార్త. ప్రాక్టీసు సెషన్ లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్ళీ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తూ కనపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఎల్లుండి ఇంగ్ల�