Home » T20 World Cup super 8 race
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.
నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచింది.
గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో టీమిండియా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా( అమెరికా) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
టీ20 ప్రపంచకప్ 2024లో లీగ్ దశలోనే పాకిస్తాన్ పోరాటం ముగిసింది