Home » tadipatri municipal chairman
తాడిపత్రి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, దేవుని దయవల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డానని అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలు చాలా కష్ట కాలంలో ఉన్నారు. ప్రశ్నించే సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మున్సిపాలిటీలో వాహనాల టైర్లు దొంగలించారని, వాహనాల డీజిల్ దొంగతనం జరిగిందని, అయినా కమిషనర్ పట్టించుకోవడంలేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి వలన తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని, చంద్రబాబు వలన