Home » Tahawwur Rana
నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలంది.
మహానగరం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవ్యూర్ రాణా గురువారం భారత్ కు చేరుకోనున్నాడు.