Home » Tahsildar
Penumuru Tahsildar: పెనుమూరు తహసీల్దార్పై ఉన్నతాధికారులు సీరియస్.. కలెక్టరేట్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ ఘటన జరిగింది.
ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరనితెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించి తగలబెట్టిన తహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
family suicide attempt with childs, at AP secretariat, due to tahsildar cheating : తహసీల్దార్ మోసం చేశాడని ఏపీ సచివాలయం వద్ద దంపతులు ఆత్మహత్య-తహసీల్దార్ సస్పెండ్ ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. వా�
Keesara MRO case : కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు మలుపులు తిరుగుతోంది. జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం, బెయిల్పై విడుదలైన ధర్మారెడ్డి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ కేసులో పెద్దపెద్ద నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్
Keesara ACB Trap Case : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో వర్షన్ బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మార్వో నాగరాజు, ధర్మారెడ్డిలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అన�
keesara tahsildar:కోటి రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో నిందితుడిగి ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్ చేసారు. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్
ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న కీసర తహసీల్దార్ ను రె
మీ దగ్గర తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు ఓ తహశీల్దార్. ఎవరికి ఎంతివ్వాలో..ఓ పేపర్ రాసి మరీ సంతకం పెట్టి ఇచ్చాడు. దీనికి ఓ గడువు కూడ విధించాడు. అప్పటిలోగా..ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నానో తిరిగి వారికి ఇచ్చేస్తానని హామీ�
కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య జరిగింది. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో భూవివాదంతో రిటైర్డ్ హెడ్మాస్టర్.. తహసీల్దారును చంపేశాడు. కలవంచి గ్రామంలో ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి వెళ్లిన తహసీల్దారు చంద్రమౌళీశ్వర్ ను రిటైర్డ్ హెడ్మాస్టర్ వెం