TAJMAHAL

    Taj Mahal : తాజ్‌ మహల్‌ లోని ఆ 22 గదులు తెరవాలని పిల్‌.. పిటిషనర్‌కు షాకిచ్చిన కోర్టు

    May 12, 2022 / 05:30 PM IST

    తాజ్‌ మహల్‌లో మూసిఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ విచారణ జరిపింది. పిటిషన్‌ను జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ్‌, జస్టిస్‌ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది.

    నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

    June 16, 2021 / 10:39 AM IST

    

    కరోనా దెబ్బకు తాజ్‌మహల్‌నూ మూసేశారు

    March 17, 2020 / 01:46 AM IST

    ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్  ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని ఎవరూ సందర్శించకుండా మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి�

    తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

    February 26, 2020 / 02:36 AM IST

    రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్‌లోని సమాధుల దగ్గరకు ట్రంప్‌ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    ట్రంప్‌ సెక్యూరిటీకి కొండముచ్చులు

    February 23, 2020 / 09:43 AM IST

    ట్రంప్ టూర్‌… అత్యంత హై సెక్యూరిటీ. అడుగు అడుగునా పటిష్ట నిఘా. అటు అమెరికా పోలీసులు.. ఇటు భారత ఖాకీలు. అంతా అలర్ట్‌గా ఉంటారు. డేగ కళ్లతో నిఘా పెడతారు. అయితా ఇంతగా భద్రత కల్పిస్తున్న అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీలో ఇదంతా ఒక ఎత్తు.  ఐదు బ్లాక్�

    ట్రంప్ టూర్ : నమస్తే ట్రంప్‌కు రూ. 120 కోట్లు ఖర్చు

    February 23, 2020 / 08:35 AM IST

    అమెరికా అధ్యక్షుడు గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్‌ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్‌లో మోతేరా స్టే

    మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

    February 22, 2020 / 11:21 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ �

    తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

    February 4, 2020 / 07:49 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�

    ఆగ్రా పేరు మార్చే యోచనలో యోగీ ఆదిత్యనాధ్ ?

    November 18, 2019 / 06:09 AM IST

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలు  చేపట్టాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలహాబాద్, ఫైజాబాద్, మొఘల్ సరాయ్ పేర్లు మార్చిన తర్వాత ఇప్పుడు ఆగ్రా పేరు మార్చే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి ఆగ్ర�

10TV Telugu News