రేణిగుంటలో జగన్ సాయం కోసం రోడ్డుపై దంపతులు వేచి ఉన్నారు. భద్రతాసిబ్బంది ద్వారా దంపతులు వినతి పత్రం స్వీకరించారు.
మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళతామని చె
సుప్రీంకోర్టు చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. అదే ఒకేసారి తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయగా వారిలో ముగ్గురు మహిళా జడ్జీలు ప్రమాణం చేయటం విశేషం.
కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఏజ్ ఫ్యాక్టర్. వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలాంటి కారణాలతో వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నార�
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పిట్లో నెడుతోంది. ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పె�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా భయం వీడడం లేదు. ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒకచోట వైరస్ బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. రెండంకెల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 15వ తేదీ…శు�
విశాఖలో విష వాయువు లీక్ అయిన ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం (మే7, 2020) 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ మెయింటనెన్స్ చేయలేదని మంత్రి తెలిపారు. కంపెనీ యాజమాన్�
దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికరంగం కుదేలవుతోంది. ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లేమి సృష్టంగా కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ
ఫ్లోరిడాలోని దుకాణంలో దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తితోపాటు అతని కుక్క పిల్లను పోలీసులు అరెస్టు చేశారు.