Home » take poison
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషం తాగింది తాను తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పి. గన్నవరం మండలం కందులపాలెంలో ఈ ఘటన జరిగింది.