Home » talasani srinivas yadav
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ అయ్యప్ప మల వేసుకోగా తాజాగా అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు. ఈ పూజకి మెగాస్టార్ చిరంజీవి హాజరయి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉండనీయరా అని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ''మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు..................
మరికాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ సభ్యులతో విడివిడిగా మంత్రి తలసాని సమావేశం నిర్వహించనున్నారు. ఎక్కువ వేతనాలు ఎవరు ఇస్తే వారి షూటింగ్ లకు మాత్రమే హాజరవుతాము అని ఫెడరేషన్ సభ్యులు..........
తాజాగా ఆ యాంకర్ ఈ విషయంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఫిర్యాదు చేసింది. దీంతో తలసాని మాట్లాడుతూ విశ్వక్సేన్ పై...........
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డులు విషయంలో నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.
తెలుగు సినీ గేయ రచయిత కంది కొండ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ జరుగుతోంది.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినందుకు కేటీఆర్, తలసాని లకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నాట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో పవన్ కళ్యాణ్........
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..''ఇండస్ట్రీ బాగుండాలి. సినిమా వాళ్ళు ఏం అడిగినా చేస్తున్నాం. అయిదవ షో కూడా ఇచ్చాము. ఇండస్ట్రీలో పని చేసే వారంతా..........
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ‘‘సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే భావన ఉండదు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరం. ఇప్పుడున్న కరోనా........