Home » talks
పొంగులేటి, జూపల్లితో కాంగ్రెస్ చర్చలు
మనం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం. ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదు. దానిని తుదముట్టిస్తుంది. జమ్మూ కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది మా లక్ష్యం. పాకిస్థాన్తో చర్చలు జరప�
ఇంకా నిరసనకారులు రైల్వే ట్రాక్ పైనే ఉన్నారు. స్టేషన్ లోనే చర్చలు జరపాలంటున్నారు. పరీక్షపై స్పష్టత ఇవ్వకపోతే ఎంతకమైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నారు.(Secunderabad Agnipath Protests)
అయితే ఉద్యోగులు మాత్రం మరికొన్ని డిమాండ్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నారు.
ఉద్యోగులు సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు..
ఓవైపు అప్ఘానిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రపంచదేశాలు... ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చలు జరపుతున్నాయి.
భారత్తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.
శుక్రవారం(జులై-9,2021) మాస్కోలో జరగనున్న భారత్- రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
NSA Doval కార్గిల్ యుద్ధం తర్వాత సరిహద్దులో శాంతి స్థాపనే ధ్యేయంగా భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ ఒప్పందానికి తూట్లు పొడుతూ ఎల్ఓసీ వెంబడి తరచూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండటం, భ�