Home » talupula mandal
Corona Positive for 10 people : అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో 10 కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తలుపుల మండలం ఎర్రసానిపల్లిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్వరంతో కదిరి ఆసుపత్రిలో చేరారు. �