Home » Tamil Nadu
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లను ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు.
వారిని ఫాలో అవుతూ బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్లు.. వెనుక నుంచి మంజులను టార్గెట్ చేశారు.
Chennai Floods : ఆకాశానికి చిల్లు పడిందా? వరుణుడు పగబట్టాడా? అనే రేంజ్ లో చెన్నైలో వానలు దంచికొడుతున్నాయి. నదుల్లా మారిన వీధులు, చెరువుల్లా కనిపిస్తున్న వాడలు, చుట్టూ నీళ్లు, అందులో కలిసిన కన్నీళ్లు.. మహానగరంలో ఇదీ దుస్థితి. చినుకు పడుతుందంటే వెన్నులో �
అనంతరం ఎమర్జెన్సీ అని ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేసి, అత్యవసర ల్యాండింగ్ చేస్తామని తెలిపారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీకి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో మ్యానిఫాక్చరింగ్ యూనిట్ ఉన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ పరంగా కూడా సరైన సహకారం లభించకపోవడం వెనుక పొలిటికల్ వ్యూహమే ఉందన్న..
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ గుడిని నిర్మించిన లోగనాథన్ మాట్లాడుతూ.. నేను గ్రహాంతర దేవతలతో మాట్లాడిన, వారినుంచి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి పొందానని చెప్పాడు.