Tamil Nadu

    చెన్నైలో భూ ప్రకంపనలు : హడలిపోతున్న జనం

    February 12, 2019 / 07:44 AM IST

    చెన్నై : చెన్నై వాసులను భూప్రకంపనలు హడలెత్తించాయి. సోమవారం (ఫిబ్రవరి 11) అర్థరాత్రి 1.30 గంటల సమయం…అంతా మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా చిన్న ప్రకంపన…ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగానే కదలికలు…ఉలిక్కిపడ్డ జనం ఇళ్లు వదిలి బయటకు పరుగుతీశారు. మంగ�

    తమిళనాడులోనూ నిరసనలే :  బీజేపీ నాయకురాలిపై దాడి

    February 10, 2019 / 11:32 AM IST

    చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు నిరసనలు తెలిపినా,  మొత్తానికి ప్రశాంతంగా గుంటూరు పర్యటన ముగించుకుని తమిళనాడులోని తిరుప్పూర్ వెళ్ళారు. తిరుప్పూర్ లో కూడా మోడీ పర్యటనకు వ్య

    నరమాంస భక్షకుడి కలకలం : భయాందోళనలో ప్రజలు 

    February 5, 2019 / 09:05 AM IST

    వసుదేవనల్లూర్  : తమిళనాడులో నరమాంస భక్షుకుడికి కలకలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆదిమానవుల కాలంలో కొన్ని జాతుల వారు మనిషి మాసం తిని బతికే వారని..కొంత కాలం తర్వాత అలాంటి జాతులు అంతరించి పోయాయని విన్నాం. కానీ అటువంటి దృశ్యాన్న�

    మంకీనేనా : ఆ కోతి అరాచకాలకు ఊరు ఖాళీ

    February 2, 2019 / 10:37 AM IST

    కోతి చేష్టలు చూడటానికి బాగానే ఉంటుంది. మితిమీరితే తట్టుకోవటం కష్టమే. ఎంత తీవ్రంగా ఉంటుందీ అంటే ఒక గ్రామం గ్రామం ఖాళీ చేసింది. వలసపోయింది. ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా..అక్షర సత్యం. ఓ కోతి చేస్తున్న అరాచకాలకు ఊరిని వదిలి వెళ్లిన ఘటన తమిళ�

    దేవుడా.. : పూజ చేస్తూ ప్రమాదవశాత్తూ పూజారి మృతి

    January 29, 2019 / 09:16 AM IST

    తమిళనాడులోని ఓ దేవాలయ ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది. పూజలు చేస్తున్న 40ఏళ్ల ఓ పూజారి ఒక్కసారిగా జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ దేవాలయంలో మంగళవారం జరిగింది.

    బిర్యానీకి ఫిదా :  ఆ గుడిలో ప్రసాదం మటన్ బిర్యానీ

    January 25, 2019 / 10:40 AM IST

    ఉదయం 5 గంటలకే వేడి వేడి బిర్యానీ  2వేల కిలోల బాస్మతి రైస్‌ తో మటన్ బిర్యానీ  83 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం  వడక్కంపట్టి : గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి, గారెలు భక్తులకు ప్రసాదంగా పెడతారు. అవి చాలా చాలా టేస్టీగా ఉ�

    గిన్నీస్ రికార్డు కోసం జల్లికట్టు : ప్రారంభించిన సీఎం పళని స్వామి

    January 20, 2019 / 07:45 AM IST

    తమిళనాడు లో సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ రికార్డులోకి ఎక్కబోతోంది. ఒకే వేదికపై 2500 ఎద్దులు, వాటిని నిలువరించేందుకు 3 వేల మంది యువకులు పాల్గోనేందుకు తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాళీమలై లో ఆదివారం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పో�

    ‘పొంగల్ గిఫ్ట్’ కోసం గొడవ.. భార్యను గొడ్డలితో నరికేశాడు!

    January 13, 2019 / 08:56 AM IST

    సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే తమిళనాడులో విషాదం నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ వెయ్యి రూపాయల కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితోదాడి చేసి చంపేశాడు.

    ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం 

    January 12, 2019 / 08:33 AM IST

    చెన్నై : బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  ఇద్దరు ప్రయాణికులు వద్ద నుండి స్వాధీనం చేసుకున్�

    ఫేక్ మెడికల్ వర్శిటీ : వెయ్యిమందిని ముంచేశాడు..

    January 11, 2019 / 09:49 AM IST

    తమిళనాడు : ఇంట్లోనే ఏకంగా  ఓ నకిలీ యూనివర్శిటీని సృష్టించేశాడు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసేసి వెయ్యి మంది స్టూడెంట్స్ ను మంచేశాడు. ఇలా ఒకటి రెండు కాదు ఏడు సంవత్సరాల పాటు మెడికల్ విద్యార్ధులను మోసం చేస్తు..బండారం బైటపడి కటకటాల

10TV Telugu News