Home » Tamil Nadu
చెన్నై : చెన్నై వాసులను భూప్రకంపనలు హడలెత్తించాయి. సోమవారం (ఫిబ్రవరి 11) అర్థరాత్రి 1.30 గంటల సమయం…అంతా మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా చిన్న ప్రకంపన…ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగానే కదలికలు…ఉలిక్కిపడ్డ జనం ఇళ్లు వదిలి బయటకు పరుగుతీశారు. మంగ�
చెన్నై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు నిరసనలు తెలిపినా, మొత్తానికి ప్రశాంతంగా గుంటూరు పర్యటన ముగించుకుని తమిళనాడులోని తిరుప్పూర్ వెళ్ళారు. తిరుప్పూర్ లో కూడా మోడీ పర్యటనకు వ్య
వసుదేవనల్లూర్ : తమిళనాడులో నరమాంస భక్షుకుడికి కలకలంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆదిమానవుల కాలంలో కొన్ని జాతుల వారు మనిషి మాసం తిని బతికే వారని..కొంత కాలం తర్వాత అలాంటి జాతులు అంతరించి పోయాయని విన్నాం. కానీ అటువంటి దృశ్యాన్న�
కోతి చేష్టలు చూడటానికి బాగానే ఉంటుంది. మితిమీరితే తట్టుకోవటం కష్టమే. ఎంత తీవ్రంగా ఉంటుందీ అంటే ఒక గ్రామం గ్రామం ఖాళీ చేసింది. వలసపోయింది. ఏంటీ వేళాకోళం అనుకుంటున్నారా..అక్షర సత్యం. ఓ కోతి చేస్తున్న అరాచకాలకు ఊరిని వదిలి వెళ్లిన ఘటన తమిళ�
తమిళనాడులోని ఓ దేవాలయ ఉత్సవాల్లో షాకింగ్ ఘటన జరిగింది. పూజలు చేస్తున్న 40ఏళ్ల ఓ పూజారి ఒక్కసారిగా జారి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ దేవాలయంలో మంగళవారం జరిగింది.
ఉదయం 5 గంటలకే వేడి వేడి బిర్యానీ 2వేల కిలోల బాస్మతి రైస్ తో మటన్ బిర్యానీ 83 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం వడక్కంపట్టి : గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి, గారెలు భక్తులకు ప్రసాదంగా పెడతారు. అవి చాలా చాలా టేస్టీగా ఉ�
తమిళనాడు లో సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ రికార్డులోకి ఎక్కబోతోంది. ఒకే వేదికపై 2500 ఎద్దులు, వాటిని నిలువరించేందుకు 3 వేల మంది యువకులు పాల్గోనేందుకు తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాళీమలై లో ఆదివారం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పో�
సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే తమిళనాడులో విషాదం నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ వెయ్యి రూపాయల కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితోదాడి చేసి చంపేశాడు.
చెన్నై : బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 24కిలోల బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులు వద్ద నుండి స్వాధీనం చేసుకున్�
తమిళనాడు : ఇంట్లోనే ఏకంగా ఓ నకిలీ యూనివర్శిటీని సృష్టించేశాడు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసేసి వెయ్యి మంది స్టూడెంట్స్ ను మంచేశాడు. ఇలా ఒకటి రెండు కాదు ఏడు సంవత్సరాల పాటు మెడికల్ విద్యార్ధులను మోసం చేస్తు..బండారం బైటపడి కటకటాల